22, ఆగస్టు 2010, ఆదివారం

మత్తులో మగదీర హీరోయిన్ కాజల్ అగర్వాల్



టాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కుంభకోణం,అంటే డ్రగ్ ఎడిక్ట్ ల వివరాలు మరికొంత తెలిసాయి.వీరిలో మిత్రవిందగా పేరొందిన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్,నేనే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయి,శ్రీరామదాసు చిత్రంలో సీతగా నటించిన అర్చన, దేశముదురు హన్సిక,కామ్నా జెఠ్మలానీ,ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించిన బేంగాలీ భామ కమలినీ ముఖర్జీ,బీన్జ్ రెస్టారెంట్ ఓనర్,ప్రస్థానం ఫేం అయిన యువ హీరో శర్వానంద్,మొదటి సినిమా,ఆర్య-2,చందమామ చిత్రంలో ఒక హీరోగా నటించిన నవదీప్ వంటి అనేక మంది ఈ మాదకద్రవ్యాలు వాడుతున్న వారిలో ఉన్నారని పోలీసుల వద్ద సమాచారం ఉందని ప్ఝిలిం నగర్ లో రూమర్లు బలంగా వినపడుతున్నాయి.వీటిలో నిజానిజాలేమిటో,ఎంతో కాలమే చెప్పాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి